Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెండింగ్‌ పనులు వేగవంతం చేయాలి: ఎంపీ

Follow Udayam on Google
Harika Sep 02, 2026 11:00 AM ఆదిలాబాద్General
పెండింగ్‌ పనులు వేగవంతం చేయాలి: ఎంపీ - Udayam
ఎంపీ ల్యాడ్స్‌ నిధులతో మంజూరైన పెండింగ్‌ పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎంపీ గోడం నగేశ్‌ అధికారులకు సూచించారు. ఆదిలాబాద్‌లో ఇంజినీరింగ్‌ శాఖ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. గత రెండేళ్లలో మంజూరైన పనుల్లో అసంపూర్తిగా ఉన్న వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో ఎలాంటి జాప్యం ఉండకూడదని అధికారులకు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...