వార్తలకు తిరిగి వెళ్లండి

బీహెచ్ఈఎల్ ఎక్స్రోడ్స్ నుంచి బండ్లగూడ మీదుగా అమీన్పూర్ వరకు పెండింగ్ రోడ్డు పనులను ఎంపీ రఘునందన్రావు పరిశీలించారు.
మార్గంలోని కల్వర్టులు, వినాయక్నగర్, జ్యోతినగర్ కాలనీల్లో డ్రైనేజీ, రోడ్డు సమస్యలను పరిశీలించారు. సంబంధిత అధికారులను పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా నాణ్యతతో పనులు చేపట్టాలని సూచించారు.
Comments
Loading comments...

