Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెండింగ్ జీతాలు చెల్లించాలి

Follow Udayam on Google
B Ganga Aug 27, 2026 10:39 AM పార్వతీపురం మన్యంGeneral
పెండింగ్ జీతాలు చెల్లించాలి - Udayam
ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు, నైట్ వాచ్ మెన్ల పెండింగ్ జీతాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి యమాల మన్మధరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన పార్వతీపురంలో సమావేశం నిర్వహించారు. పెండింగ్ మెస్ ఛార్జీలు చెల్లించడంతో పాటు పెరిగిన ధరలకు అనుకూలంగా మెస్ ఛార్జీలు పెంచాలన్నారు.

Comments

G
Loading comments...