వార్తలకు తిరిగి వెళ్లండి

బాల్కొండలో వాహన తనిఖీల సందర్భంగా నల్లూర్ రాజేశ్వర్ తన ద్విచక్ర వాహనంపై ఉన్న 8 పెండింగ్ చలాన్లకు రూ.2,680ను TS e-Ticket యాప్ ద్వారా స్వచ్ఛందంగా చెల్లించారు.
బాధ్యతాయుత పౌరుడిగా వ్యవహరించిన రాజేశ్వర్ను ఎస్సై శైలేందర్ అభినందించారు. వాహనదారులు పెండింగ్ చలాన్లు చెల్లించి క్లియర్ చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

