Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేపర్ ప్లేట్ తయారీ కేంద్రాన్ని ప్రారంభిన రాంమల్లిక్ నాయుడు

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 09, 2026 1:36 PM విజయనగరంGeneral
పేపర్ ప్లేట్ తయారీ కేంద్రాన్ని ప్రారంభిన రాంమల్లిక్ నాయుడు - Udayam
టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కిమిడి రంమల్లిక్ నాయుడు బుధవారం విజయనగరం జిల్లా చీపురుపల్లిలో చల్లా శ్రీరామ్‌ ఏర్పాటు చేసిన పేపర్‌ ప్లేట్ల తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పరిశ్రమను పరిశీలించి, తయారీ విధానం, ఉపాథి అవకాశాలపై వివరాలు తెలుసుకున్నారు. స్థానికంగా చిన్నతరహా పరిశ్రమలు అభివృద్ధి చెందడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.

Comments

G
Loading comments...