వార్తలకు తిరిగి వెళ్లండి

సాలూరు మండలం ఖరాసువలసలో పాత కోళ్ల ఫామ్ షెడ్డులో జూదం ఆడుతున్న స్థావరంపై సాలూరు రూరల్ పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో రూ.1,68,160, మొబైల్ ఫోన్లు, 12 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఏపీ గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని సీఐ రామకృష్ణ, ఎస్ఐ రవీంద్రరాజు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
Comments
Loading comments...

