వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలం కేంద్రంలోని సేవాదాస్ నగర్ లో ఆరుగురు పేకాటరాయలను పట్టుకుందామని ఎస్సై ఉదయ్ కిరణ్ తెలిపారు. సేవాదాస్ నగర్ లోని చర్చి సమీపంలో కొంతమంది మంది పేకాడుతున్నారని సమాచారం మేరకు సిబ్బందితో దాడి చేయడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా ఆరుగురు వ్యక్తులను పట్టుకోగా, అందులో ఒకరు పారిపోయారన్నారు. వారి నుండి రూ. 2,360 నగదు, పేకాట ముక్కలు, ఒక ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
Comments
Loading comments...

