వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ ఇళ్లులేని పేదలకు నగరంలో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు స్థలం, ఇళ్లు మంజూరు చేయాలని సిపిఎం విశాఖ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. వివిధ స్కీంల కింద మంజూరుచేసిన ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసి,
లబ్ధిదారులకు అప్పగించాలని ఆ పార్టీ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు అన్నారు. టిడ్కో ఇతర గృహాల అప్పగింతలో జాప్యం ప్రదర్శిస్తే ప్రజలతో ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరించారు.
Comments
Loading comments...

