Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం.. 29 మందికి CMRF చెక్కులు

Follow Udayam on Google
Ram Sep 10, 2026 9:22 PM జాతీయంGeneral
పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం.. 29 మందికి CMRF చెక్కులు - Udayam
పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలంలో 29 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా మంజూరైన రూ.8.44 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్‌ కల్యాణ్‌ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. పేదలు, ఆపదలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని నాయకులు తెలిపారు.

Comments

G
Loading comments...