వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో నిర్వహించిన 'పేదలకు పట్టాభిషేకం' కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని 28,445 కుటుంబాలకు ఇళ్ల హక్కు పట్టాలను పంపిణీ చేశారు.
దశాబ్దాల అనిశ్చితికి తెరదించుతూ పేదలకు శాశ్వత చిరునామా కల్పించామని, ఇకపై ఆ ఇళ్లపై లబ్ధిదారులదే పూర్తి సర్వహక్కు అని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...

