వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ పేదల సొంతింటి కలను సాకారం చేయడంతో పాటు సంక్షేమం అభివృద్ధికి సమ ప్రాధాన్యతనిస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.
విశాఖ నిర్వహించిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 28,445 మంది లబ్ధిదారులకు పట్టాలు అందించడం సాధారణ విషయం కాదని దీని వెనుక అనేక సమస్యలను పరిష్కరించి క్రమబద్ధీకరణ ప్రక్రియను పూర్తి చేయాల్సి వచ్చిందని తెలిపారు.
Comments
Loading comments...

