వార్తలకు తిరిగి వెళ్లండి

యణమలకుదురు: పేద కుటుంబాలకు జీవనోపాధి కల్పించే లక్ష్యంతో ఆనంతనేని ఆజాద్ ఉచితంగా 10 తోపుడు బండ్లను అందజేశారు. పేదలకు తాత్కాలిక సహాయం కంటే నిరంతర ఆదాయం వచ్చేలా ఉపాధి కల్పించడమే గొప్ప సేవని పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు.
యణమలకుదురు అభివృద్ధిలో భాగంగా రూ.1.5 కోట్లతో తాగునీటి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
Comments
Loading comments...

