వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరు జిల్లాలో గురువారం ఉదయం నాటికి పెదవేగి మండలంలో అత్యధికంగా 16.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లా సగటు 1.2 మి.మీ. కాగా, భీమడోలులో 10.4, దెందులూరులో 5.2, జీలుగుమిల్లిలో 0.4 మి.మీ. వర్షం కురిసింది.
జిల్లాలోని మిగతా 24 మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

