వార్తలకు తిరిగి వెళ్లండి

పెదనందిపాడు మండల పరిధిలోని నల్లమడ, ఓగేరు వాగుల నుంచి కూటమి నాయకులు అక్రమంగా మట్టి తరలిస్తున్నారని వైసీపీ నేతలు మండిపడ్డారు. రోజుకు వేలాది ట్రిప్పుల మట్టిని తోడేస్తూ, ఒక్కో ట్రిప్పుకు రూ.1000 నుంచి రూ.1200 వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
అరకొర అనుమతులతో కొండంతగా అక్రమ తవ్వకాలు సాగిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

