Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెదకాకాని P&R ఏఈఈగా మదన్ మోహన్

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 11, 2026 2:56 PM గుంటూరుGeneral
పెదకాకాని P&R ఏఈఈగా మదన్ మోహన్ - Udayam
పెదకాకాని మండల ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీరాజ్ (P&R) శాఖ నూతన ఏఈఈ గా బాధ్యతలు చేపట్టిన మదన్ మోహన్‌ను సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పూలబొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై ఏఈఈ సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచి, వాటిని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు సూచించారు.

Comments

G
Loading comments...