వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 17న నియోజకవర్గంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్బాబు పర్యటించనున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు తెలిపారు.
రూ.99 కోట్లతో గర్రెపల్లి–పెగడపల్లి, రూ.42 కోట్లతో సుల్తానాబాద్–పెద్దపూర్ రోడ్డు పనుల శంకుస్థాపనలు ఉంటాయని పేర్కొన్నారు. మంగళవారం సుల్తానాబాద్, గర్రెపల్లిలో పర్యటన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.
Comments
Loading comments...

