వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఛైర్మన్ నూగిల్ల మల్లయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రజాపాలనలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు.
కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

