వార్తలకు తిరిగి వెళ్లండి

ఆయుష్ హౌస్ సర్జన్లు, పీజీలు స్టైపెండ్ పెంపు కోసం నిరవధిక సమ్మెకు దిగారు. దాదాపు 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న స్టైపెండ్ పెంపును తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హామీలు కాకుండా ప్రభుత్వ ఉత్తర్వులు (GO) జారీ చేయాలని కోరుతూ.. ఇవాళ ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించనున్నారు.
తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

