వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరాది, దక్షిణాది అనే ప్రాంతీయ వివక్షా భావన దేశానికి తీవ్ర ప్రమాదకరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారు ఇలాంటి విభజనవాద వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు.
మరోవైపు, కేంద్ర ప్రభుత్వం ఏపీకి రూ.7,707 కోట్లు కేటాయించడంపై పవన్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ నిధులు గ్రామాల్లో మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...
