Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రక్తదానం చేసిన పవన్ అభిమానులు

Follow Udayam on Google
Udayam Desk Sep 02, 2026 4:46 PM ఆదిలాబాద్General
రక్తదానం చేసిన పవన్ అభిమానులు - Udayam
ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో శ్రీ అంజనీపుత్ర సేవా సమితి ఆధ్వర్యంలో పవన్‌ కల్యాణ్‌ జన్మదిన వేడుకలు నిర్వహించారు. రాంనగర్‌ హనుమాన్‌ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి, రిమ్స్‌లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అనంతరం వృద్ధాశ్రమంలో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమాల్లో సమితి బాధ్యులు, పవన్‌ కల్యాణ్‌, రామ్‌చరణ్‌ అభిమానులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...