వార్తలకు తిరిగి వెళ్లండి

రాజమహేంద్రవరం సమీపంలో పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. గల్లంతైన వారి కోసం యుద్ధప్రాతిపదికన గాలింపు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సేవలు వినియోగించాలని సూచించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Comments
Loading comments...

