Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పౌర సమస్యల పరిష్కారానికి చర్యలు

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 20, 2026 5:27 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
పౌర సమస్యల పరిష్కారానికి చర్యలు - Udayam
బొడుప్పల్‌ సర్కిల్‌ పరిధిలోని శ్రీ సాయినగర్‌ కాలనీలో ఏఎంసీ కమిషనర్‌ విజయ్‌కృష్ణారెడ్డి పర్యటించారు. వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు వివరించిన పౌర సమస్యలను పరిశీలించారు. రూ.96 కోట్ల ఎస్‌ఎండీపీ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ట్రాన్స్‌ఫార్మర్‌ మార్పిడి, రోడ్డు విస్తరణ, సమస్యలను పరిష్కరించాలని సూచించారు.

Comments

G
Loading comments...