వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేట జిల్లాలో పతంజలి ఫుడ్స్కు కేటాయించిన ఆయిల్పామ్ ఫ్యాక్టరీ జోన్ను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనని హైకోర్టు స్పష్టం చేసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను ద్విసభ్య ధర్మాసనం సమర్థించింది.
ఒప్పందం ప్రకారం 24 నెలల్లో ప్రాసెసింగ్ మిల్లు ప్రారంభించకపోవడంతో గతేడాది మార్చిలో ఫ్యాక్టరీ జోన్ కేటాయింపును ప్రభుత్వం రద్దు చేసింది.
Comments
Loading comments...

