వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం నియోజకవర్గంలో SIR కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోందని ఆర్డీవో మాధురి తెలిపారు. గురువారం ఆమె కార్యక్రమాన్ని పరిశీలించారు. బీఎల్ఓల ద్వారా ఎన్యూమరేషన్ ఫారాల పరిశీలన, నవీకరణ ప్రక్రియ పూర్తయిందన్నారు.
అభ్యంతరాలు, క్లెయిమ్లు సమర్పించేందుకు 2026 ఆగస్టు 30 ఆఖరి తేదీ అని ఆర్డీవో పేర్కొన్నారు.
Comments
Loading comments...

