Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అగ్రస్థానంలో పార్వతీపురం జిల్లా

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 7:30 AM పార్వతీపురం మన్యంGeneral
అగ్రస్థానంలో పార్వతీపురం జిల్లా - Udayam
తిరుపతిలో జరుగుతున్న అమరావతి ఛాంపియన్‌షిప్ట్-2026 ఉమెన్స్ అండర్-23 విభాగంలో పార్వతీపురం మన్యం జిల్లా క్రీడాకారిణులు ప్రథమ స్థానంలో నిలిచారు. బుధవారం జరిగిన 4x100 మీటర్ల రిలేలో అద్భుత ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించారు. జిల్లా అథ్లెటిక్స్ సెక్రటరీ చంద్రమోహన్ ఈ విషయాన్ని తెలిపారు. ప్రథమ స్థానంలో నిలిచి స్వర్ణ పతకం సాధించిన విద్యార్థినులను పలువురు అభినందించారు.

Comments

G
Loading comments...