వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ను సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ప్రతి జిల్లాలో సమీక్షలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ తెలిపారు. భువనగిరిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ఆమె పాల్గొన్నారు.
మండలాలు, గ్రామాలు, బూత్ స్థాయి వరకు పార్టీ విస్తరణపై దృష్టి సారిస్తున్నామని ఆమె తెలిపారు.
Comments
Loading comments...

