వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు పీఆర్టీయూ జనగామ మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు పీఆర్టీయూ మండల అధ్యక్షుడు బొగ్గారపు శ్రీనివాస్ తెలిపారు.
ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు కొల్ల మహిపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నూకల ఎల్లారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరు కానున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

