వార్తలకు తిరిగి వెళ్లండి
గురుకులంలో పేరెంట్స్ మీటింగ్

Photo Gallery
వరంగల్ జిల్లా గిర్నిబావి మహాత్మ జ్యోతిబా పూలే బాయ్స్ గురుకులంలో కొత్తగా 5వ తరగతిలో చేరిన విద్యార్థుల తల్లిదండ్రులతో శనివారం సమావేశం నిర్వహించారు. పిల్లల గురించి ఆందోళన చెందవద్దని ప్రిన్సిపాల్ మల్లయ్య భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులను పరిచయం చేసి, పాఠశాలలో అందించే నాణ్యమైన బోధన, వసతి, క్రమశిక్షణ మరియు సంరక్షణ తదితర విద్యా విధాన విశేషాలను తల్లిదండ్రులకు వివరించారు.
Comments
Loading comments...