Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదంలో పంచాయతీ సిబ్బంది మృతి

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Aug 10, 2026 7:15 PM మెదక్General
రోడ్డు ప్రమాదంలో పంచాయతీ సిబ్బంది మృతి - Udayam
మెదక్–బోడ్మట్‌పల్లి ప్రధాన రహదారిపై యూసుఫ్‌పేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పాపన్నపేట పంచాయతీ సిబ్బంది ఆకుల కృష్ణ మృతి చెందారు. పని నిమిత్తం బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన ఆయన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయారు.

Comments

G
Loading comments...