Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదంలో పంచాయతీ ఉద్యోగి మృతి

Follow Udayam on Google
భరత్ తేజ Aug 11, 2026 10:58 AM మెదక్General
రోడ్డు ప్రమాదంలో పంచాయతీ ఉద్యోగి మృతి - Udayam
పాపన్నపేట మండలం యూసుఫ్‌పేట శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో జీపీ ఉద్యోగి ఆకుల కృష్ణ (40) మృతి చెందాడు. బైక్‌పై వస్తుండగా ఎదురుగా వచ్చిన మరో వాహనం ఢీకొనడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు.

Comments

G
Loading comments...