వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొండకు చెందిన కె. దినేష్ నటనపై ఆసక్తితో సినీ రంగంలో అడుగుపెట్టి హీరోగా గుర్తింపు పొందుతున్నారు. లఘుచిత్రాలు, సీరియల్స్లో నటించిన ఆయన 'జయమ్మ పంచాయితీ'తో సినీ ప్రవేశం చేశారు.
తాజాగా విడుదలైన 'వెంకట్రామయ్య గారి తాలూకా'లో హీరోగా నటించారు. మరో రెండు చిత్రాల కథలు వింటున్నానని, మంచి నటుడిగా ఎదగడమే తన లక్ష్యమని దినేష్ తెలిపారు.
Comments
Loading comments...
