వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్ సరిహద్దుల్లో పాకిస్థాన్ 250 హోవిట్జర్లను మోహరించినట్లు నిఘా వర్గాలను ఉటంకిస్తూ సమాచారం వెలువడింది. కీలక ప్రాంతాల్లో చైనాలో తయారైన SH-15 ట్రక్-మౌంటెడ్ సెల్ఫ్ ప్రొపెల్డ్ హోవిట్జర్లను ఉంచినట్లు తెలుస్తోంది.
155MM ఫిరంగి వ్యవస్థలు 72 కిలోమీటర్ల వరకు దాడి చేయగలవని, నిమిషానికి 6 రౌండ్లు ఫైర్ చేసే సామర్థ్యం ఉన్నట్లు సమాచారం.
Comments
Loading comments...
