వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.34.23 లక్షల చెక్ బౌన్స్ కేసులో బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ చేసింది.
ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఆయన ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో దీనిపై కేసు నమోదైంది. తీర్పు వెలువడే రోజు విచారణకు హాజరుకాకపోవడంతో న్యాయస్థానం నాన్-బెయిలబుల్ వారెంట్ చర్యలు తీసుకుంది.
Comments
Loading comments...

