వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లా వాజేడు మండలం పాయబాటల ప్రాథమిక పాఠశాలలో శనివారం విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దూలాపురం సర్పంచ్ యాలం విజయలక్ష్మి, ఉపసర్పంచ్ బొల్లె రామకృష్ణ పాల్గొని యూనిఫాంలు అందజేశారు.
ప్రభుత్వం ఉచిత పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, మౌలిక సదుపాయాలు కల్పిస్తోందని సర్పంచ్ తెలిపారు. విద్యార్థులు చదువుపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలన్నారు.
Comments
Loading comments...

