వార్తలకు తిరిగి వెళ్లండి

డొంకేశ్వర్ మండలం గంగాసమందర్ గ్రామ ప్రాథమిక పాఠశాలలో శనివారం విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్ దుస్తులను ఐకేపీ సీసీ సరోజ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు .
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ,
విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో
గ్రామ వీవో సుస్మిత, ప్రధానోపాధ్యాయులు, వార్డు సభ్యుడు మోతే చిన్నసాయన్న, విద్యార్థులు పాల్గొన్నారు .
Comments
Loading comments...

