Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాలలకు నిధులు విడుదల

Follow Udayam on Google
BALAJI SRIMANGALI Aug 30, 2026 12:13 PM సంగారెడ్డిGeneral
పాఠశాలలకు నిధులు విడుదల - Udayam
సంగారెడ్డి జిల్లాలో ఎంటీసీలకు, పాఠశాల సముదాయాల నిర్వహణకు ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని డీఈఓ రోహిణి తెలిపారు. 29 ఎంటీసీలకు ఒక్కోదానికి రూ.90 వేల చొప్పున రూ.26.10 లక్షలు, 85 పాఠశాల సముదాయాలకు ఒక్కోదానికి రూ.43 వేల చొప్పున రూ.36.55 లక్షలు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ నిధులను బోధన సామగ్రి, ఫర్నిచర్, ఇంటర్నెట్, విద్యుత్ బిల్లుల చెల్లింపులకు వినియోగించాలని సూచించారు.

Comments

G
Loading comments...