Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాల స్థాయి బోధనలపై వినూత్న విధానాలతో ముందుకు డి ఈ ఓ

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 21, 2026 1:49 PM నిర్మల్General
పాఠశాల స్థాయి బోధనలపై వినూత్న విధానాలతో ముందుకు డి ఈ ఓ - Udayam
పిల్లల్లో ఆనందదాయకమైన, క్రమమైన పఠన అలవాట్లను పెంపొందించడంతో పాటు పునాది అక్షరాస్యత, భాషా వికాసాన్ని బలోపేతం చేయడానికి రూం టు రీడ్ ఇండియా ఆధ్వర్యంలో ఇండియా గెట్స్ రీడింగ్ క్యాంపెయిన్ 8.0 – 2026 నిర్వహిస్తున్నామని డీఈవో దర్శనం భోజన్న తెలిపారు. ఈ ఏడాది ప్రచారానికి నా మాటలు – నా కథ అనే ఇతివృత్తాన్ని రూపొందించిన గోడ ప్రతులను ఆయన శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

Comments

G
Loading comments...