వార్తలకు తిరిగి వెళ్లండి

పాతపట్నం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సోమవారం రూ.6,36,602 సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు.
మెలియాపుట్టి మండల కేంద్రానికి చెందిన వినోద్కు రూ.2,47,681, పెద్దపద్మాపురం గ్రామానికి చెందిన విజ్ఞానాధికి రూ.2,34,438, మురిపాడు గ్రామానికి చెందిన సుగుణాకరరావుకు రూ.1,54,483 చెక్కులను అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు ఎన్డిఏ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

