Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాసు పుస్తకాల పంపిణీ , రీ సర్వే వేగవంతం చేయాలి - JC

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 05, 2026 7:38 PM విజయనగరంGeneral
పాసు పుస్తకాల పంపిణీ , రీ సర్వే  వేగవంతం చేయాలి - JC - Udayam
జిల్లాలో పాసుపుస్తకాల పంపిణీ, రీ సర్వే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని విజయనగరం జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్‌ అధికారులను శనివారం ఆదేశించారు. స్తానిక కలెక్టరేట్‌ నుంచి ఆయన ఆన్‌లైన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సెప్టెంబర్‌లో 17,888 ఖాతాలకు గాను 2,030 ఖాతాలకే E - KYC పూర్తయిందని తెలిపారు. రీ సర్వే 4, 5, 6 విడతల్లో పెండింగ్‌ పనులను గడువులోగా పూర్తి చేయాలన్నారు.

Comments

G
Loading comments...