Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్టీలు వేరైనా.. అభివృద్ధే లక్ష్యం

Follow Udayam on Google
sreekanth patel Aug 25, 2026 2:35 PM మహబూబ్‌నగర్General
పార్టీలు వేరైనా.. అభివృద్ధే లక్ష్యం - Udayam
పార్టీలు వేరైనా అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. మెట్టుగడ్డలోని డైట్ కళాశాల భవనాన్ని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. జనవరిలో ప్రారంభించిన కళాశాల నిర్మాణాన్ని 8 నెలల్లోనే పూర్తి చేశామని డీకే అరుణ తెలిపారు.

Comments

G
Loading comments...