వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ హయాంలో జరిగిన తప్పిదాలను సరి చేసేందుకు బొబ్బిలి మండలం పారాదిలో త్వరలో రీసర్వే ప్రారంభిస్తామని ఎమ్మెల్యే బేబినాయన తెలిపారు.
రైతులు ఇబ్బందులు పడకుండా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రీసర్వేపై కొంతమంది చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని కోరారు.
Comments
Loading comments...

