వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి మండలం ఎరకందొరవలస గిరిజన గ్రామానికి చెందిన కె. నూకరాజు బుధవారం రాత్రి పాముకాటుకు గురయ్యడు. లెట్రిన్ కు వెళ్ళే సమయంలో పాము కాటేసిందని తన అల్లుడు గోపీకి తెలియజేయగా అతను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు.
ప్రధమ చికిత్స అనంతరం బొబ్బిలి నుండి మెరుగైన చికిత్స కొరకు వైద్యుల సూచన మేరకు విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కరెంటు లేకపోవడం వల్లే పాముకాటుకు గురిఅయ్యాడని స్థానికులు తెలిపారు.
Comments
Loading comments...

