Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాము కాటుతో మహిళ మృతి: రామభద్రపురం ఎస్ఐ

Follow Udayam on Google
B RAJESH Aug 30, 2026 10:55 AM విజయనగరంGeneral
పాము కాటుతో మహిళ మృతి: రామభద్రపురం ఎస్ఐ - Udayam
జన్నివలస గ్రామానికి చెందిన పిన్నింటి అప్పలనరసమ్మ (65) పాము కాటుతో మృతి చెందినట్లు ఎస్ఐ జ్ఞానప్రసాద్ తెలిపారు. పొలంలో మేకలు మేపేందుకు వెళ్లిన అప్పలనరసమ్మను శనివారం సాయింత్రం పాము కాటు వేసింది. పొలంలో ఉన్న వారు గమనించి హుటాహుటిన సాలూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

Comments

G
Loading comments...