వార్తలకు తిరిగి వెళ్లండి

పాలమూరు విశ్వవిద్యాలయానికి ఇచ్చిన మాటనుముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని బిజెపి ఎంపీ డి.కె. అరుణ డిమాండ్ చేశారు.
యూనివర్సిటీ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ₹300 కోట్లు కేటాయించాలని ఆమె సామాజిక మాధ్య మాల ద్వారా ప్రభుత్వాన్ని కోరారు. మహబూబ్నగర్ విద్యా సంస్థల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.
Comments
Loading comments...

