వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా పరిధిలోని పాలజ్ గ్రామంలో కొలువుదీరిన శ్రీ కర్ర వినాయకుడిని ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ జి.విఠల్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగ కర్ర వినాయకుడి విశిష్టత గురించి ఆలయ కమిటీ సభ్యులు మాజీ శాసనసభ్యులు గారికి వివరించారు.
Comments
Loading comments...

