Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాడి రైతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నాం - MLA

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 03, 2026 3:18 PM విజయనగరంGeneral
పాడి రైతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నాం -  MLA - Udayam
పాడి రైతులు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని విజయనగరం జిల్లా బొబ్బిలి MLA బేబినాయన అన్నారు. గురువారం బొబ్బిలి మండలం రంగరాయపురంలో పల్లె పండగ 3.0 పనుల్లో భాగంగా మంజూరైన పశువుల పాకల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాడి రైతులు అభివృద్ధి కోసం ప్రభుత్వం షెడ్డులు మంజూరు చేస్తుందని గ్రామాలను అభివృద్ధి చేసేందుకు పల్లెపండగ అమలు చేస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...