వార్తలకు తిరిగి వెళ్లండి

పాచిపెంటలో మండల టీడీపీ అధ్యక్షుడు గుడెపు యుగంధర్ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో “నిజం గెలిచింది" కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాయట గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడును అప్రజాస్వామికంగా అరెస్ట్ చేసి నేటికి ౩ ఏళ్లు అయిందన్నారు. దీనికి ప్రతీకగా ప్రజలు సాధారణ ఎన్నికల్లో తగు గుణపాఠం చెప్పారని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు అభివృద్ధి, సంక్షేమం అమలు చేస్తూ ప్రజల ఆదరణ పొందుతున్నారన్నారు.
Comments
Loading comments...

