Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల తర్వాత బాధపడొద్దు.. ఎస్పీకి ఒవైసీ పొత్తు ప్రతిపాదన

స్వాతి రెడ్డి Jul 26, 2026 4:37 PM అల్ ఇండియా about 1 hour ago
ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమని AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. ఎన్నికల తర్వాత బాధపడే బదులు ఇప్పుడే పొత్తు పెట్టుకోవాలని సూచించారు. తమ పోరాటం ఏ మతానికి వ్యతిరేకంగా కాదని, హక్కులు, అధికార భాగస్వామ్యం కోసమేనని స్పష్టం చేశారు. అఖిలేశ్ యాదవ్ పక్కన తాను కూర్చోవడానికి సిద్ధమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...