వార్తలకు తిరిగి వెళ్లండి
ఎన్నికల తర్వాత బాధపడొద్దు.. ఎస్పీకి ఒవైసీ పొత్తు ప్రతిపాదన
ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమని AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. ఎన్నికల తర్వాత బాధపడే బదులు ఇప్పుడే పొత్తు పెట్టుకోవాలని సూచించారు.
తమ పోరాటం ఏ మతానికి వ్యతిరేకంగా కాదని, హక్కులు, అధికార భాగస్వామ్యం కోసమేనని స్పష్టం చేశారు. అఖిలేశ్ యాదవ్ పక్కన తాను కూర్చోవడానికి సిద్ధమని పేర్కొన్నారు.
Comments
Loading comments...