Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉస్మానియా వైద్యుల అద్భుత ఘనత

రూప దేవి Jul 01, 2026 1:22 PM హైదరాబాద్ 8 viewsabout 2 hours ago
ఉస్మానియా వైద్యుల అద్భుత ఘనత - Udayam Digital
దేశంలోనే తొలిసారిగా ఉస్మానియా వైద్యులు ఒకే రోగికి ఒకేసారి ఐదు అవయవాలను మార్పిడి చేసి సరికొత్త రికార్డు సృష్టించారు. దాదాపు 36 గంటల పాటు ఈ క్లిష్టమైన శస్త్రచికిత్స కొనసాగింది. ప్రభుత్వ వైద్యరంగ ప్రతిష్ఠను పెంచిన ఉస్మానియా వైద్య బృందాన్ని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రత్యేకంగా అభినందించారు.

Comments

G
Loading comments...