వార్తలకు తిరిగి వెళ్లండి
ఉస్మానియా వైద్యుల అద్భుత ఘనత

దేశంలోనే తొలిసారిగా ఉస్మానియా వైద్యులు ఒకే రోగికి ఒకేసారి ఐదు అవయవాలను మార్పిడి చేసి సరికొత్త రికార్డు సృష్టించారు. దాదాపు 36 గంటల పాటు ఈ క్లిష్టమైన శస్త్రచికిత్స కొనసాగింది.
ప్రభుత్వ వైద్యరంగ ప్రతిష్ఠను పెంచిన ఉస్మానియా వైద్య బృందాన్ని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Loading comments...