Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హన్మకొండ కలెక్టరేట్ వద్ద వామపక్షాల ఆందోళన

కిషోర్ కుమార్ Jul 01, 2026 12:58 PM హన్మకొండ 10 viewsabout 2 hours ago
హన్మకొండ కలెక్టరేట్ వద్ద వామపక్షాల ఆందోళన - Udayam Digital
గుండ్లసింగారంలో గుడిసెల కూల్చివేతకు నిరసనగా బాధితులు, వామపక్ష నేతలు హన్మకొండ కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. కూల్చివేసిన స్థలంలోనే తమకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం జూలై 6న హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద 'మహా ధర్నా' నిర్వహిస్తామని వారు ప్రకటించారు.

Comments

G
Loading comments...